Saturday, September 21, 2024
HomeతెలంగాణMallapur: జాతర మహోత్సవానికి నిశాంత్ కార్తికేయకు ఆహ్వానం

Mallapur: జాతర మహోత్సవానికి నిశాంత్ కార్తికేయకు ఆహ్వానం

వాల్గొండ గ్రామంలో జరగబోయే రేణుక ఎల్లమ్మ బోనాలు, గంగమ్మ జాతర మహోత్సవం లో పాల్గొనాలని బీజేపీ నియోజకవర్గ నాయకులు పుదారి నిశాంత్ కార్తికేయ కు గౌడ సంఘ, గంగపుత్ర సంఘం సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ గౌడ, గంగపుత్ర సంఘ సభ్యులకు కలిపి పది వేల రూపాయలు అందజేసారు. ఈ కార్యక్రమంలో అనుపురపు మనోజ్, బండి రాజు, ఎగొలపు రాము, తోట ప్రశాంత్, గడ్డం మహేష్, ఎల రాజు, పల్లికొండ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News