Friday, September 20, 2024
HomeతెలంగాణBudha Jayanthi: ఘనంగా బుద్ధ జయంతి

Budha Jayanthi: ఘనంగా బుద్ధ జయంతి

మహబూబాబాద్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని 2567వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కామ సంజీవరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా విద్యుత్ శాఖ యస్. ఈ జనగాం నరేష్, CPM జిల్లా కార్యదర్శ సాదుల శ్రీనివాస్ లు పాల్గొని మాట్లాడుతూ బుద్దుని ఆలోచన విధానం అమల్లోకి తీసుకొచ్చినప్పుడే దేశంలో మార్పు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో, ఏ బి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇనుగుర్తి సుధాకర్,MHD జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దర్శనం రామకృష్ణ, టెలికాం అడ్వైజరి కమిటీ సభ్యులు పొన్నాల యుగంధర్ ,భగత్ సింగ్ అసోసియేషన్ నాయకులూ కళ్లెం వీరా రెడ్డి, మా అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శి బొడ్డుపల్లి ఉపేందర్ ,మందులా రఘు, రాష్ట్ర కార్యదర్శి తప్పెట్లా వీరన్న , జిల్లా కార్యదర్శి నిరుడు సామెల్,DY గిరి, PAAS కన్వీనర్ అంబాల శివ కుమార్,TNGO నాయకులూ దేశ బోయిన శ్రీనివాస్, కో ఆప్షన్ సభులు నిమ్మల శ్రీనువాస్, ఉషోదయ వాకార్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాలభిందెల మల్లయ్యా, కార్మిక నాయకులూ మంగళం పల్లి రాజ్ కుమార్,BSP నాయకులూ ఉపేందర్, దుడ్డేల రామ్మూర్తి, పుచ్చకాయల దేవేందర్ రామకృష్ణ, గుగులోతు కిషన్ నాయక్, రంగన్న, ఉస్సెన్ నాయక్ బాబురావు, తది తరులు పాల్గొన్నారు. దళిత రత్న మంగళంపల్లి కన్నకు సన్మానం నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళిత రత్న బిరుదు పొంది న ప్రముఖ శిల్పి మంగళంపల్లి కన్నను, ఆ సంఘం బాధ్యులు రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికైన తప్పెట్ల వీరన్న ను కూడా ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News