Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: గంగమ్మ జాతరలో భూమా కిషోర్

Allagadda: గంగమ్మ జాతరలో భూమా కిషోర్

చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో గంగా జాతర సందర్భంగా గ్రామ నాయకులు రెడ్డెం బ్రహ్మానందం రెడ్డి ఆహ్వానం మేరకు ముత్యాలపాడు గ్రామానికి చేరుకున్న బిజెపి సీనియర్ నాయకుడు భూమా కిషోర్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన గంగమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆత్మీయ విందులో భూమా కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. అంబటి మహేశ్వర్ రెడ్డి నాగిరెడ్డి పల్లె శంకర్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి సర్వాయిపల్లి రాజా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News