Friday, September 20, 2024
HomeతెలంగాణNalgonda: బొడ్రాయి ప్రతిష్ఠలో గుత్తా

Nalgonda: బొడ్రాయి ప్రతిష్ఠలో గుత్తా

నల్గొండ జిల్లా పెద్దవురా మండలం తమ్మడపల్లి గ్రామ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరై, అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, విజేందర్ రెడ్డి, పెద్దవురా జడ్పిటిసి అబ్బిడి క్రిష్ణ రెడ్డి, నాగార్జున సాగర్ మున్సిపల్ చైర్మన్ కర్ణ అనూష రెడ్డి,బి ఆర్ యస్ పార్టీ నాయకులు కర్ణ బ్రహ్మ రెడ్డి , గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News