Sunday, September 29, 2024
HomeతెలంగాణMallapur: రేణుక ఎల్లమ్మ దేవాలయ భూమి పూజలో ఎమ్మెల్యే

Mallapur: రేణుక ఎల్లమ్మ దేవాలయ భూమి పూజలో ఎమ్మెల్యే

మల్లాపూర్ మండలంలోని కొత్త దాంరాజు పల్లి గ్రామంలో గీత కార్మికులు నూతనంగా రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించనున్ననారు. ఇందులో భాగంగా దేవాలయానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ హాజరై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బద్దం సరిత కమలాకర్ రెడ్డి, ఎంపీపీ కాటిపల్లి సరోజన ఆదిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మైదాసు శ్రీనివాస్, సంగేమ్ శ్రీరాంపూర్ సర్పంచ్ దిలీప్, రేణుక ఎల్లమ్మ దేవస్థాన కమిటీ సభ్యులు అంజయ్య,హన్మంత్ గౌడ్, బాషా గౌడ్, నర్సయ్య, మురళి, తిరుపతి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, బి ఆర్ ఎస్ నాయకులు, గీతా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News