Friday, September 20, 2024
HomeతెలంగాణSathupalli: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

Sathupalli: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

సత్తుపల్లి రాజీవ్ కాలనీకి చెందిన కామెర్ల నరసింహులు(75) ఆదివారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించగా కుమార్తె గంగ తండ్రికి తల కొరివి పెట్టి తనయుడుగా నిలిచింది. మృతుడు నరసింహులుకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు, కుమారుడు కామెర్ల పెద్దిరాజు (ప్రముఖ డాన్స్ మాస్టర్) నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించగా, ఈరోజు తండ్రికి తలకొరివి పెట్టడానికి తన సహోదరుడు లేని లోటును సోదరి గంగ శ్రీనివాస్ భర్తీ చేసి, మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఆమెను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News