Friday, September 20, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

Madhavaram Krishna Rao: కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఓల్డ్ బోయాన్ పల్లి డివిజన్ లో 68 లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే కృష్ణారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం బిజెపి, కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రాలలో అయినా అందిస్తున్నారా అని ప్రశ్నించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో 15 వేల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు . ముఖ్యమంత్రి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News