Friday, April 18, 2025
HomeతెలంగాణMoinabad: చల్ల నరసింహారెడ్డికి శుభాకాంక్షలు

Moinabad: చల్ల నరసింహారెడ్డికి శుభాకాంక్షలు

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండోసారి నియమితులైన చల్లా నరసింహారెడ్డిని వారి నివాసంలో కలిసి శాలువాతో సత్కరించింది శుభాకాంక్షలు తెలిపారు టిపిసిసి రాష్ట్ర నాయకులు గౌరీ సతీష్గారు, మొయినాబాద్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మాలి మాణయ్య, మాజీ సర్పంచ్ బి సత్యనారాయణ, టిపిసిసి ఫిషర్మెన్ కార్యదర్శి నారాయణపురం మహేందర్ ముదిరాజు, జిల్లా కార్యదర్శి ఆర్ మల్లేష్ గౌడ్, జిల్లా నాయకులు జంగారెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు బొక్కా వెంకట్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కావాలి రమేష్, మండల కాంగ్రెస్ నాయకులు మర్రి రవీందర్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, జంగయ్య, నాయకులు రాజు గౌడ్, బిక్షపతి ముదిరాజ్, నరేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News