Thursday, September 19, 2024
HomeతెలంగాణGutha: విగ్రహ ప్రతిష్ఠలో మండలి ఛైర్మన్

Gutha: విగ్రహ ప్రతిష్ఠలో మండలి ఛైర్మన్

మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామంలో శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎన్ బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ మండలం బి ఆర్ యస్ పార్టీ నేతలు, తుంగ పహాడ్ గ్రామ పెద్దలు, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News