Friday, September 20, 2024
HomeతెలంగాణIbrahimpatnam: సీఎంకి స్వాగతం పలికిన మధుసూదన్ రెడ్డి

Ibrahimpatnam: సీఎంకి స్వాగతం పలికిన మధుసూదన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు మొదటిసారిగా విచ్చేసిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సూక్విందర్ సింగ్ కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే , టీపీసీసీ అధ్యక్షులు ఎనముల రేవంత్ రెడ్డితో కలిసి ఘన స్వాగతం పలికారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News