Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gunturu: నవరత్నాల స్కీము కింద ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జగన్

Gunturu: నవరత్నాల స్కీము కింద ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జగన్

నవరత్నాల స్కీమ కింద అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందజేశారు సీఎం జగన్. వెంకటాయపాలెంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ఈ ఇళ్ల పట్టాలను అందజేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో 50,793 మందికి ఇళ్ల పట్టాల పత్రాలను జగన్ అందజేశారు. గుంటూరు జిల్లాల్లోని వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చుట్టపక్కల జనాలంతా విచ్చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News