Friday, September 20, 2024
HomeతెలంగాణMahabubabad: డిసిల్టింగ్ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

Mahabubabad: డిసిల్టింగ్ మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీలలో పూడికతీత పనుల కొరకు 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 23 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన నూతన డీసిల్టింగ్ మిషన్ ను మహబూబాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్ధన్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, BRS నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News