Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: 'రైతు భరోసా' డబ్బులు జమ చేసిన సీఎం

Jagan: ‘రైతు భరోసా’ డబ్బులు జమ చేసిన సీఎం

రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేశారు సీఎం జగన్. రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేలా వ్యవసాయ పెట్టుబడి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నట్టు, రైతులు బాగుంటేనే ప్రజలంతా బాగుంటారని ఈ సందర్భంగా జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. మేనిఫెస్టోలో చెప్పినదానికంటే ఎక్కవగానే నగదు జమ చేస్తున్నట్టు సీఎం సగర్వంగా ప్రకటించటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News