Saturday, April 19, 2025
HomeతెలంగాణAndole: అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన రాజనరసింహ

Andole: అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన రాజనరసింహ

ఆందోల్ నియోజక వర్గం మునిపల్లి మండల్ లో పిల్లోడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉత్సవానికి మాజీ ఉప ముఖమంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథి గా విచ్చేశారు. పిల్లోడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లోడి గ్రామ సర్పంచ్ లింగన్న, సతీష్, సతీష్ పటేల్, సుధాకర్ పటేల్, నరేందర్ గౌడ్ మాజీ ఆధాక్షుడు రాంరెడ్డి, బుర్కాల, ఎంపీటీసీ పాండు ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ మునిపల్లి మండల్ యూత్ అధ్యక్షుడు బుర్కాల రాజు, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు భారీ ఎత్తున్న బైక్ ర్యాలీ చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News