Friday, September 20, 2024
HomeతెలంగాణManchireddy: 'తెలంగాణ రన్' పై పోలీస్ అధికారులతో ఎంఎల్ ఏ సమీక్ష

Manchireddy: ‘తెలంగాణ రన్’ పై పోలీస్ అధికారులతో ఎంఎల్ ఏ సమీక్ష

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల12వ తేదీన పోలీసు శాఖ తెలంగాణ రన్

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల12వ తేదీన పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో గురునానక్ కళాశాల నుండి బిడిఎల్ రోడ్డు వరకు నిర్వహించే తెలంగాణ రన్ కార్యక్రమంపై పోలీసు అధికారులతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏసీపీలు ఉమామహేశ్వరరావు, పురుషోత్తమ్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News