Saturday, April 12, 2025
HomeతెలంగాణIbrahimpatnam: "తెలంగాణ రన్"లో ఎమ్మెల్యే మంచిరెడ్డి

Ibrahimpatnam: “తెలంగాణ రన్”లో ఎమ్మెల్యే మంచిరెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని గురుకుల్ విద్యాపీట్ నుంచి తెలంగాణ రన్ ప్రారంభం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా “తెలంగాణ రన్” కార్యక్రమం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని గురుకుల్ విద్యాపీట్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలంగాణ రన్” కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి శ్రీనివా, ఆర్డీవో వెంకటా చారి, ఏసీపీ ఉమామహేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News