Saturday, April 19, 2025
HomeతెలంగాణManchireddy: మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

Manchireddy: మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలులో భాగంగా మంచినీటి దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి త్రాగు నీరు సరఫరా చేస్తున్న ముచ్చర్ల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ఆవరణలో నిర్వహించిన మంచినీటి దినోత్సవ వేడుకలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
నీటి శుద్ధి ప్రక్రియను ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News