Sunday, October 6, 2024
HomeతెలంగాణHarithaharam: మొక్కలు నాటిన హోం మంత్రి

Harithaharam: మొక్కలు నాటిన హోం మంత్రి

తన అధికారిక నివాసంలో మొక్కలు నాటిన హోం మంత్రి

హరితహరం కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హరితోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ బంజారాహిల్స్ లోని తన అధికారిక నివాసంలో మొక్కలు నాటారు. పార్టీ నాయకులు బద్రుద్దీన్, ఆరీఫుద్దీన్, బోహ్రా కమిటీకి చెందిన అమర్ షకీర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News