Thursday, September 19, 2024
Homeతెలంగాణఆధ్యాత్మిక దినోత్సవంలో మేయర్

ఆధ్యాత్మిక దినోత్సవంలో మేయర్

రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవం

ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక సంప్రదాయాలకు ఆలయాలకు పండగలకు ప్రాధాన్యం కల్పించడంతో రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతుంది.

- Advertisement -

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రణాళికబద్ధంగా ఆలయాలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి .రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు.

ఈ సందర్భంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిజూబ్లిహిల్స్ రాజా రాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు, బోనాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బారి మెజార్టీ తో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును గెలుపిస్తారాన్నరు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News