Sunday, October 6, 2024
HomeదైవంKautalam: ఉచిత ప్రసాద మంటపం

Kautalam: ఉచిత ప్రసాద మంటపం

చెన్నబసవేశ్వరా ఉచిత ప్రసాద నిలయంలో నూతన ప్రసాద నిలయం

కౌతాళం మండలం నదిచాగి గ్రామంలో తోంటదార్య మఠంలో చెన్నబసవేశ్వరా ఉచిత ప్రసాద నిలయంలో విద్యార్థుల కోసం నిర్మించిన నూతన ప్రసాద నిలయ మంటపంను మఠం పీఠాధిపతులు సిద్దలింగమహాస్వామి ప్రారంభించారు. నూతన ప్రసాద మంటపంలో 100 మంది విద్యార్థులు ఒకే సారి భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణం చేపట్టామని, ప్రసాద నిలయంలో ఉంటున్న విద్యార్థులకు విద్యతో పాటు మన ఆచార విచారాల సంస్కృతిని నేర్పుతామని పీఠాధిపతులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మఠం ఉత్తరాధికారి బసవలింగ మహస్వాములు, వసతి పోషకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News