Sunday, October 6, 2024
HomeతెలంగాణManchireddy: గులాబీ కండువాలు కప్పుకున్న గాండ్లగూడ యువకులు

Manchireddy: గులాబీ కండువాలు కప్పుకున్న గాండ్లగూడ యువకులు

BRS లోకి 50 మంది యువత

యాచారం గ్రామ అనుబంధ గ్రామమైన గాండ్లగూడ గ్రామానికి చెందిన 50 మంది వివిధ పార్టీల యువకులు, మహిళలు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వారిని కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పశ్చా భాష, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, వార్డు సభ్యులు కృష్ణ, యువ నాయకులు ఖాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News