Wednesday, September 25, 2024
HomeతెలంగాణIbrahimpatnam: ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి

Ibrahimpatnam: ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆధిబట్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో 7.92 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం కొంగరకలాన్ లోని సర్వే నంబర్ 300లో 3.5ఎకరాల భూమిని క్రీడా ప్రాంగణం కొరకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్థల పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News