Friday, September 20, 2024
HomeదైవంTholi Ekadasi: సంపూర్ణ భగవత్ గీత పారాయణ

Tholi Ekadasi: సంపూర్ణ భగవత్ గీత పారాయణ

భగవత్ భక్తితో మెలగండి

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో స్థానిక శివరామనంద ఆశ్రమంలో పూజ్య శ్రీ స్వామీజీ అభినవ శంకరానంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా మహిళలచే విష్ణు సహస్రనామం, సంపూర్ణ భగవత్ గీత కార్యక్రమం జరిపించారు. శ్రీ అభినవ శంకరానంద స్వామి మాట్లాడుతూ హిందువులు అందరూ భగవత్ భక్తితో మెలగాలని , ధర్మ రక్షణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి , నాగేశ్వర రావు , కుళ్ళు రామక్రిష్ణ , మల్లెం మురళి మరియు మహిళలు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News