Sunday, October 6, 2024
HomeతెలంగాణManchireddy: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Manchireddy: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం

అబ్దుల్లాపూర్ మెట్ట మండలంలోని జాఫర్ గూడ గ్రామంలో 18లక్షల రూపాయల నిధులతో డ్వాక్రా భవనం, బీసీ కమ్యూనిటీ హాల్, 20 లక్షల రూపాయల నిధులతో గ్రామ పంచాయతీ భవనాన్ని, పిగిలీపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News