Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: భూమా దంపతులను కలిసిన మల్లెల రాజేష్

Allagadda: భూమా దంపతులను కలిసిన మల్లెల రాజేష్

జిల్లా రాజకీయాలపై చర్చ

మాజీ మంత్రి భూమా దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు మల్లెల రాజేష్ గౌడ్. నంద్యాల పార్లమెంట్ నూతన అధ్యక్షుడు మల్లెల రాజేష్ గౌడ్, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా, భార్గవరామ్ దంపతులను కలిశారు. పట్టణంలోని భూమా అఖిలప్రియ నివాసంలో ఈ భేటీ జరిగింది. అనంతరం వారు ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర, జిల్లా రాజకీయ పరిణామాలపై కూలంకుషంగా చర్చించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News