Wednesday, April 16, 2025
HomeతెలంగాణErrabelli: కళాకారుడు గిద్దె రామ్ నర్సయ్య ను పరామర్శించిన మంత్రి

Errabelli: కళాకారుడు గిద్దె రామ్ నర్సయ్య ను పరామర్శించిన మంత్రి

చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన నర్సయ్య

నిమ్స్ హాస్పటల్ లో అనారోగ్యంతో చికిత్స పొంది డిశ్చార్జ్ అయి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో తన ఇంటికి చేరుకున్న పాటల రచయిత, ప్రముఖ కళాకారుడు గిద్దె రామ్ నర్సయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News