Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుMadhira: రెండు రూముల ఇంటికి రూ. 50,000 కరెంట్ బిల్ !

Madhira: రెండు రూముల ఇంటికి రూ. 50,000 కరెంట్ బిల్ !

ఆత్మహత్యే గతంటున్న బాధితుడు

మధిర మండలం జాలిముడి గ్రామానికి చెందిన ఐలూరు కృష్ణారెడ్డి 1994 నుండి 2023 వరకు కరెంట్ బిల్లు ఒక్క నెల కూడా మిస్ కాకుండా కడుతూ వస్తున్నామాని మాకు రెండు గదులు ఇల్లు మాత్రమే ఉన్నది గతంలో ఎప్పుడూ కూడా 200 కి మించి కరెంట్ బిల్లు రాలేదని నాలుగు నెలల క్రితం 50 వేల రూపాయలు కరెంట్ బిల్లు వచ్చింది. ఇదేంటని సంబంధిత కరెంటు అధికారులను అడిగితే వచ్చింది కాబట్టి కట్టాల్సిందే అని మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని మా ఇంటిలో నేను నా భార్య మాత్రమే ఉంటామని అడిగితే మాకు ఎటువంటి వ్యవసాయ భూములు కూడా లేవు మేము చాలా పేదవాళ్ళము ఇలా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తే మాకు ఆత్మహత్య శరణ్యమని బాధితులు వాపోతున్నారు. విద్యుత్తు అధికారులు సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నారు బాధితులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News