Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వర్చువల్ గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించిన జగన్

AP: వర్చువల్ గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించిన జగన్

క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపనలు

పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు సీఎం వైయస్‌. జగన్‌. 6 యూనిట్ల ప్రారంభోత్సవం, 5 యూనిట్లకు శంకుస్ధాపన చేశారు సీఎం.

- Advertisement -

వ్యవసాయశాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్‌, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌ రెడ్డి, పలువురు పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News