Sunday, October 6, 2024
HomeతెలంగాణErrabelli: వరద బాధితులకు హెలిక్యాప్టర్ ద్వారా మంత్రి సాయం

Errabelli: వరద బాధితులకు హెలిక్యాప్టర్ ద్వారా మంత్రి సాయం

ఏటూరు నాగారం - కొండాయి వరదల్లో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తం

వరంగల్ – మామునూరు హెలీ ప్యాడ్ నుండి ఏటూరు నాగారం – కొండాయిలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఆహార పొట్లాలు, నీరు, మందులను స్వయంగా దగ్గరుండి హెలికాప్టర్ ద్వారా పంపిస్తున్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, అధికారులు, సిబ్బంది.

- Advertisement -

అలాగే భద్రాచలం ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న బాధితుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ను, రెస్క్యూ టీంలను, ఆహార, నీటి పొట్లాలను దగ్గరుండి పంపిస్తున్నారు ఎర్రబెల్లి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News