Friday, September 20, 2024
HomeతెలంగాణJukkal: అన్నా బాహు సాటెకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

Jukkal: అన్నా బాహు సాటెకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో కార్యక్రమం

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో అన్నా బాహు సాటే జయంతి సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని అన్న బహుసాటే విగ్రహానికి జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిందే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు మద్నూర్ మండల ఎంపీపీ వాగ్మారే లక్ష్మీబాయి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బన్సీపటేల్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, స్థానిక సర్పంచ్ దరస్వార్ సురేష్, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News