Friday, April 11, 2025
HomeతెలంగాణIbrahimpatnam: సత్యనారాయణ స్వామి వ్రతంలో మల్ రెడ్డి రంగారెడ్డి

Ibrahimpatnam: సత్యనారాయణ స్వామి వ్రతంలో మల్ రెడ్డి రంగారెడ్డి

సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ వ్రతం

ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ సంకల్పించి 108 అడుగుల శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణ స్థలంలో హరిహర అఖండ క్షేత్రం వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వారి సౌజన్యంతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, హనుమాన్ చాలీసా పారాయణం వ్రతంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షులు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ గౌరవనీయులు మల్ రెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చిలుక మధుసూదన్ రెడ్డి, చారగొండ వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News