Friday, September 20, 2024
HomeతెలంగాణManchireddy: అభివృద్ధిపై సమీక్షించిన ఎమ్మెల్యే

Manchireddy: అభివృద్ధిపై సమీక్షించిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై సమీక్ష

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని 4మండలాల ఎంపిడిఓలు, 4 మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ రాజ్, మున్సిపల్ ఆర్&బి డిఇఇ లు, ఎఇఇలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News