Sunday, October 6, 2024
HomeతెలంగాణKale Yadayya met CM: కెసిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాలే యాదయ్య

Kale Yadayya met CM: కెసిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాలే యాదయ్య

చేవెళ్ల అభివృద్ధికి మరిన్ని నిధులు కోరిన ఎమ్మెల్యే

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్లకు 100 పడకల ఆసుపత్రి మంజూరు, రైతులకు రుణమాఫీ చేయడం పట్ల సీఎం కెసిఆర్ కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపి, నియోజకవర్గంలో ఈసి, మూసిలపై నూతన వంతెనలు నిర్మించేందుకు నిధులను కేటాయించాలని కోరారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News