Saturday, September 21, 2024
HomeతెలంగాణNadipelli Diwakar Rao: అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Nadipelli Diwakar Rao: అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి కార్యక్రమాలతో ఎమ్మెల్యే బిజీ

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ప్రారంభించారు. మున్సిపాలిటీలోని 2వ వార్డు లక్ష్మి నగర్ లో బిటి రోడ్డు, సుభాష్ నగర్ లో రూ. 2 లక్షల సీసీసి రోడ్డు, ప్రశాంత్ నగర్ లో రూ‌. 5 లక్షల సీసీ రోడ్లు డ్రైనేజీ, డి ఎం ఎఫ్ టి నిధులతో నిర్మించిన పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నస్పూర్ మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, బిఆర్ఎస్ నస్పూర్ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య, 2వ వార్డు కౌన్సిలర్ మడిగే మల్లయ్య, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బడికే లక్ష్మి, చీడం మహేష్ మర్రి రాజమౌళి, కుర్మిళ్ల అనపూర్ణ, అహ్మద్, పంబాల ఎర్రయ్య, టౌన్ ఉపాధ్యక్షులు సంతోష్ చారీ, ఎస్ సి సెల్ అధ్యక్షులు గరిసే రామస్వామి, మహిళా అధ్యక్షురాలు రౌతు రజిత, కార్యదర్శి కె. జ్యోతి, మాజీ సర్పంచ్ లు బద్రి మల్లేష్, పి.కమలాకర్ రావు, జక్కుల రాజేశం, టిబిజికెఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు డికొండ అన్నయ్య, గరిసే భీమన్న, మేడం తిరుపతి, అధ్యక్షులు ఆవుల ప్రభాకర్, రవి గౌడ్, పెరుక సత్తయ్య, బోనాస స్వామి, సుర్మిల్లా రత్నం, చిలుముల నాగరాజు, యూత్ కార్యదర్శి కాటం రాజు, యూత్ ఉపాధ్యక్షులు కందుల ప్రశాంత్, సాజిద్, గుమ్ముల ప్రవీణ్, విద్యార్థి నాయకులు దగ్గుల మధు తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News