Sunday, October 6, 2024
HomeతెలంగాణBonalu: బోనాల జాతరలో శంభీపూర్ రాజు

Bonalu: బోనాల జాతరలో శంభీపూర్ రాజు

ఘనంగా సాగిన బోనాల జాతర

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేట్ గడీల మైసమ్మ, బౌరంపేట్ లోని బంగారు మైసమ్మ ఆలయాల వద్ద జరిగిన బోనాల జాతరలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అమ్మవారిని దర్శించుకుని పూజలలొ పాల్గొన్నారు, ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News