Sunday, October 6, 2024
HomeతెలంగాణVirnapalli: మంత్రి వేములని కలసిన సర్పంచులు

Virnapalli: మంత్రి వేములని కలసిన సర్పంచులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వీర్నపల్లి గ్రామ సర్పంచ్ పాటి దినకర్, శాంతి నగర్ గ్రామ సర్పంచ్ కమటం మల్లేశం, సీతారాం నాయక్ తండా గ్రామ సర్పంచ్ రవి నాయక్, మండల బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుగులోతు శ్రీరాం నాయక్, జోగినిపెల్లి మల్లేశంలతో కలసి రాష్ట్ర రోడ్లు భవనల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలసి వీర్నపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల గురించి వివరించి, త్వరగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News