Friday, September 20, 2024
HomeతెలంగాణPrakash Goud: దోబీ ఘాట్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Prakash Goud: దోబీ ఘాట్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పథంలో నియోజకవర్గం

శంషాబాద్ మున్సిపాలిటీలో ఆరో వార్డులో మార్డన్ దోబీ ఘాట్ స్థానిక కౌన్సిలర్ వై.కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా కౌన్సిలర్ ఆయిల్ కుమార్ మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కే.టి.రామారావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మా మహేందర్ మహేందర్ రెడ్డి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో దోహదపడుతున్న ఎమ్మెల్యే, మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయుచున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు ఆర్ గణేష్ గుప్తా, ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్ మార్కెట్ కమిటి చైర్మన్ దూడల వెంకటేష్ వైస్ చైర్మన్ బండి గోపాల్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రజక సంఘం పెద్దలు మెట్టు అశోక్ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ రాపోలు రాజు జనరల్ సెక్రెటరీ మల్కాజ్గిరి రాజు కోశాధికారి మెట్టు రమేష్ ఉప కార్యదర్శి తీగల రమేష్ సలహాదారులు మెట్టు శ్రీనివాస్ మల్కాజ్గిరి రాజశేఖర్ మెట్టు నాగేశ్వర్ నర్సింగ్ రావు రాళ్ల గూడెం కృష్ణ రాళ్ల గూడెం నరసింహ కొత్వాల్ గూడ అధ్యక్షుడు యాదయ్య గొల్లపల్లి అధ్యక్షుడు రాజు గొల్లపల్లి యాదయ్య గొల్లపల్లి ఆంజనేయులు వెంకటేష్ బుచ్చయ్య నాగరాజు మాడల్ డోబిగాట్ కోసము రెండు కోట్లు రిలీజ్ చేసిన కేటీఆర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News