Sunday, October 6, 2024
HomeతెలంగాణIbrahimpatnam: మార్బుల్స్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే

Ibrahimpatnam: మార్బుల్స్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే

బాలాజీ గ్రానైట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఖానాపూర్ గేట్ వద్ద గున్ గల్ గ్రామస్తులు గొట్టం కృష్ణ, మల్లగల్ల శ్రీనివాస్, నాంపల్లి బాషయ్య నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీ బాలాజీ గ్రానైట్ & మార్బుల్స్” షాపును బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి & రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటీ) స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News