Sunday, September 29, 2024
Homeపాలిటిక్స్KCR Pragathi Sankharavam: మెదక్ వేదికగా కేసీఆర్ 'ప్రగతి శంఖారావం'

KCR Pragathi Sankharavam: మెదక్ వేదికగా కేసీఆర్ ‘ప్రగతి శంఖారావం’

సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం

మెదక్ వేదికగా రేపు సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావం పూరించనున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుండటంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ, భారీ ఎత్తున జన సమీకరణ చేపడుతున్నారు. కాగా ..కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదని, సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని హరీష్ ఈ సందర్భంగా వెల్లడించారు. మెదక్ లో పదికి పది సీట్ల గెలుపు పక్కా అంటూ విశ్వాసం వ్యక్తంచేసిన హరీష్ రావు, సీఎం కేసీఆర్ కి గెలుపు బహుమతిగా ఇస్తామని.. మెదక్ ప్రెస్ మీట్ లో మీడియా ముఖంగా అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News