Monday, October 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: 2,62,169 మంది అర్హులకు లబ్ధి కలిగేలా బటన్ నొక్కిన సీఎం

Jagan: 2,62,169 మంది అర్హులకు లబ్ధి కలిగేలా బటన్ నొక్కిన సీఎం

216.34 కోట్లు జమ చేసిన సీఎం

డిసెంబరు 2022 నుంచి జూలై 2023 వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏ కారణంచేతనైనా లబ్ది అందని 2,62,169 మంది అర్హులకు లబ్ధి చేకూరుస్తూ… (నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం) క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ అనంతరాము, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ(హేండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్‌) ముఖ్య కార్యదర్శి కె సునీత, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్, హేండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌ ముదావత్‌ ఎం నాయక్, సెర్ఫ్‌ సీఈఓ ఏ ఎం డి ఇంతియాజ్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ బి మొహమ్మద్‌ దీవాన్‌ మైదీన్, గ్రామ,వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌ జి లక్ష్మీషా ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News