Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్భారతీ విద్యామందిరంలో వరలక్ష్మి వ్రతం

భారతీ విద్యామందిరంలో వరలక్ష్మి వ్రతం

చాగలమర్రి గ్రామంలో స్థానిక శ్రీ భారతీ విద్యా మందిరం స్కూల్ లో వరలక్ష్మి వ్రతం జరిగింది. ఈ కార్యక్రమమును వేద పండితులు కైపా వెంకటేశ్వర శాస్త్రి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉభయదారులు ఆదవేని రవి ధర్మపత్ని శిరీష రాణి కుమారుడు వెంకట జయ సూర్య సాయి పాల్గొన్నారు. మదళ్ళపల్లె సత్యనారాయణ , ఉపాధ్యక్షులు మేడా ప్రభాకర్ , కార్యదర్శి రాచమడుగు చెంచు సుబ్బారావు గుప్తా , తొమ్మండ్రు మల్లికార్జున , కుమార్తె తొమ్మండ్రు శిల్ప , కైపా మధుసూధన్ శర్మ , ఆచార్య బృందం ప్రసాద్ రావు , కాంతరావు , మాతాజీ లు , విద్యార్థులు , విద్యార్థి తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News