Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Manchireddy Kishan Reddy: సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

Manchireddy Kishan Reddy: సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి నుంచి లక్షన్నర సాయం

ఇబ్రహీంపట్నం మున్సిపాల్ కేంద్రానికి చెందిన టీ. రమ్య D/o వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్ధిక సహాయం కొరకు స్థానిక నాయకుల సహాయంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని సంప్రదించగా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి (1,50,000/-)లక్ష రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేయించారు. తన క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఈ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News