దేశ వ్యాప్తంగా నిన్న, ఈరోజు రాంఖీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో పలువురు సెలబ్రిటీలు తమ రాఖీ సందడిని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు రాఖీ పండుగ జరుపుకున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/raksha-bandhan-celebration-at-india-3-1024x768.jpg)
సోషల్ మీడియాలో రాఖీ సందడి
దేశ వ్యాప్తంగా నిన్న, ఈరోజు రాంఖీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో పలువురు సెలబ్రిటీలు తమ రాఖీ సందడిని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు రాఖీ పండుగ జరుపుకున్నారు.