శ్రీ అహోబిలం మఠం పీఠాధిపతి వారి ఆదేశాల మేరకు గురువారం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి అరధానోత్సవాలను పురస్కరించుకుని శ్రీ అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బహుమానమును, శేష వస్త్రమును దేవస్థానం ముద్రకర్త కిడాంబి వేణుగోపాలన్ జీ పి ఏ సంపత్ ఆధ్వర్యంలో మంత్రాలయ మఠాధిపతి అందజేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/4d792364-f6a2-40f4-95c1-a82bfb9e22d2-1024x684.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/da654cac-6cb1-4dd5-a067-39664b05510a-1024x684.jpg)