Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: ఎమ్మెల్యేను కలిసిన శ్రీశైలం బోర్డు మెంబర్ మురళి

Gangula: ఎమ్మెల్యేను కలిసిన శ్రీశైలం బోర్డు మెంబర్ మురళి

ప్రముఖ శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ మురళి ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే గంగుల కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమితులైన మురళి ఎమ్మెల్యే గంగులను కలిశారు. అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు . పలు అంశాలపై మాట్లాడారు. శ్రీ రామ తీర్థ పుట్టాలమ్మ క్షేత్ర మెంబర్ గంగుల రామిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News