Monday, September 30, 2024
HomeతెలంగాణPatnam Mahinder Reddy: భూ సమస్యలపై మంత్రిని కలిసిన నీళ్లపల్లి రైతులు

Patnam Mahinder Reddy: భూ సమస్యలపై మంత్రిని కలిసిన నీళ్లపల్లి రైతులు

సానుకూలంగా స్పందించిన మంత్రి

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నీళ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు హైదరాబాద్ లో గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, తమ భూ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రము అందజేశారు. మంత్రి వెంటనే సానుకూలంగా స్పందించి ఆర్డిఓకి ఫోన్ చేసి నీళ్లపల్లి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సుధాకర్ రెడ్డి, నరసింహ చారి, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News