Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: జగన్ తోనే అభివృద్ధి సాధ్యం

Emmiganuru: జగన్ తోనే అభివృద్ధి సాధ్యం

వైసిపి రీజినల్ కో ఆర్డినేటర్ రామసుబ్బా రెడ్డి

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాద్యమని కర్నూలు జిల్లా వైసిపి రీజినల్ కో ఆర్డినేటర్, ఎంఎల్సీ రామసుబ్బా రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, కర్నూలు జిల్లా వైసిపి అధ్యక్షుడు, మున్సిపల్ నగర్ మేయర్, బీవై రామయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 11,18 వ వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు అండగా నిలిచి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేత ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, కౌన్సిలర్స్ బోయ రంగమ్మ, నాయకులు వినయ్,సోమేష్, రియాజ్, రసూల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News