Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam: తిక్కారెడ్డి అధ్వర్యంలో రిలే నిరహౕర దీక్ష

Kautalam: తిక్కారెడ్డి అధ్వర్యంలో రిలే నిరహౕర దీక్ష

కౌతాళంలో రిలే నిరాహార దీక్షలు

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో సంబరాలు చేసుకుంటున్న వైసీపీకి పతనం మొదలైందని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు… చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో రిలే నిరహౕర దీక్ష నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేయడం ప్రజలు గమనిస్తున్నారు అని, రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వంకి తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

- Advertisement -

ఈ దీక్ష కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుదీర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ చార్జ్ లు అడివప్ప గౌడ్, వెంకటపతి రాజు, కోట్రేష్ గౌడ్, మైనారిటీ నియోజకవర్గం అధ్యక్షులు టిపుసుల్తాన్,డాక్టర్ సెల్ అధ్యక్షులు రాజానంద్, టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివమూర్తి,బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, కురువ వీరేష్, మౌలసాబ్, హల్వి ఉసేని, కౌతాళం మండలం అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు దీక్ష లో కూర్చున్నారు… సంఘీభావం గా కోసిగి బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, జ్ఞానేష్,చావిడి వెంకటేష్,మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ సాబ్, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు ఐ టిడిపి మంజునాత్ , నీలకంఠ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News