Friday, September 20, 2024
HomeతెలంగాణSankarapatnam: కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి

Sankarapatnam: కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి

మైనారిటీల సంక్షేమం కోసం ..

శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం మైనార్టీ మహిళలకు మానకొండూరు ఎమ్మెల్యే రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంట మైపాల్, జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కలకుంట్ల రంజిత్ రావు , కొత్తగట్టు ఆలయ కమిటీ చైర్మన్ సాగి మలహర్ రావు , టిఆర్ఎస్ నాయకులు ఉమ్మెత్తల సతీష్ రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News