Friday, September 20, 2024
HomeతెలంగాణIbrahimpatnam: బిఆర్ఎస్ కు షాక్

Ibrahimpatnam: బిఆర్ఎస్ కు షాక్

కాంగ్రెస్ లోకి మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి

ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బిఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతి చందు. మాజీ సర్పంచ్ కప్పరి లక్ష్మయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News